దళితులపై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఎమ్మెల్యే రోజా ఖండించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం చింతమనేనికి అలవాటుగా మారిందని విమర్శించారు.
Read more
దళితులపై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఎమ్మెల్యే రోజా ఖండించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం చింతమనేనికి అలవాటుగా మారిందని విమర్శించారు.
Read moreతెలంగాణలో అందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేదే తమ లక్ష్యమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరలోనే గృహాలను మంజూరు చేస్తామని చెప్పారు. సిరిసిల్లలో ఈరోజు ఇళ్ల పట్టాల పంపిణీ
Read moreటీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గతంలో చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. గత నెల మొదటి వారంలో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో నిర్వహించిన ‘జన్మభూమి’ కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేని, దళితుల మనోభావాలు
Read moreఏపీ ఉద్యోగుల సంక్షేమానికి గాను ప్రభుత్వం చేసిన కృషిపై సెక్రటేరియట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబును సన్మానించారు. ఈ సందర్భంగా అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబును సన్మానించి, గజమాల వేసి అభినందించారు.
Read moreతెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఈరోజు ఉదయం జరిగిన విషయం తెలిసిందే. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ పది మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం కేసీఆర్ ఆ
Read moreతన భార్య వాణికి జగ్గంపేట టికెట్ కోరుతున్న తోట నర్సిహం ఇప్పటికే జ్యోతుల నెహ్రూకు టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీ వైకాపాలో చేరే ఆలోచనతోనే ఈ డిమాండ్ చేస్తున్నారని టీడీపీ విమర్శలు రానున్న ఎన్నికల్లో
Read more